Home » New Delhi
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్రావు అన్నారు.
'ఒక దేశం ఒకే ఎన్నికలు' నిర్వహణపై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరుగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని హస్తినలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కీర్తినగర్ లోని ఫర్నిచర్ మార్కెట్ బ్లాక్-2లో అగ్నిప్రమాదం చెలరేగి మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో 17 అగ్నిమాక శకటాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.
అదానీ గ్రూప్పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని అన్నారు.
ఒకప్పుడు మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిడ్డల్ని మోసి కనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ తగిలినట్లయ్యింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు ఆరోపణలతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది.
వాయు నాణ్యత ఇండెక్స్(Air Quality Index) లో ఇన్నాళ్లు ఢిల్లీ మీదున్న ఓ రికార్డు ఇప్పుడు ముంబయి బ్రేక్ చేసింది. ముంబయిలో దేశ రాజధానికంటే అధ్వానమైన పరిస్థితి నెలకొందరి ఓ రిసర్చ్ వెల్లడించింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) నివేదిక ప్రకారం.. ముంబయి(Mumbai)లో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీకి పడిపోయింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు.
'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్లో ఇజ్రాయెల్లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు.