• Home » New Delhi 

New Delhi 

National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా

National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా

2015, ఆగస్ట్‌లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు ఆమె.. ఈ చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.

Delhi : ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద

Delhi : ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద

ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ భవనం సెల్లార్‌ను వరద ముంచెత్తగా ఇద్దరు విద్యార్థులు మరణించారు.

Delhi: పోర్న్‌ వీడియోలు చూపి అసభ్యంగా తాకారు!

Delhi: పోర్న్‌ వీడియోలు చూపి అసభ్యంగా తాకారు!

జిందాల్‌ స్టీల్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ తనకు పోర్న్‌ వీడియోలు చూపి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు నవీన్‌ జిందాల్‌కు ‘ఎక్స్‌’ వేదికగా ఫిర్యాదు చేశారు. విమానంలో తన పట్ల జరిగిన దారుణాన్ని ఆమె ఓ పోస్టులో వివరించారు. ‘

New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..

New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు విదేశీ పర్యాటకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సదరు పర్యాటకులు ఆటోలో ప్రయాణిస్తున్నారు.

ICAR : కొత్తగా 100 రకాల విత్తనాలు.. సాంకేతిక పద్ధతులు!

ICAR : కొత్తగా 100 రకాల విత్తనాలు.. సాంకేతిక పద్ధతులు!

దేశంలో సాగును మరింత సుదృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగు పరంగా మరో వంద సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ఐసీఏఆర్‌) సంకల్పించింది.

Delhi : ఢిల్లీలో 52.9 డిగ్రీలు?

Delhi : ఢిల్లీలో 52.9 డిగ్రీలు?

రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో.. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి బుధవారం ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనాను మించి..

LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు.

పార్లమెంట్‌ భద్రత సీఐఎ్‌సఎఫ్‌ చేతికి

పార్లమెంట్‌ భద్రత సీఐఎ్‌సఎఫ్‌ చేతికి

ఢిల్లీలోని పార్లమెంటు భద్రత బాధ్యతలను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎఫ్‌) చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక...,..

New Delhi : లాయర్లు ‘వినియోగదార్ల చట్టం’లోకి రారు

New Delhi : లాయర్లు ‘వినియోగదార్ల చట్టం’లోకి రారు

న్యాయవాదులు..వినియోగదారుల పరిరక్షణ చట్టం-1986 పరిధిలోకి రారని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి